డెహ్రాడూన్ : కరోనాను నియంత్రించడంలో అల్లోపతి వైద్యం విఫలమైందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురువు రాందేవ్ బాబాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ( IMA) ఉత్తరాఖండ్ శాఖ రూ. 1000 కోట్ల పరువు నష్టం దావా వేసింది. కరోనా కట్టడి విషయంలో అల్లోపతి వైద్యంపై తాను చేసిన ప్రకటనలపై క్షమాపణ కోరుతూ వీడియోను పోస్టు చేయకపోయినా, రాబోయే 15 రోజుల్లో రాతపూర్వకంగా క్షమాపణ చెప్పకపోయినా, రాందేవ్ బాబా రూ. 1000 కోట్ల పరువు నష్టం చెల్లించాలని ఐఎంఏ ఉత్తరాఖండ్ శాఖ తమ పరువు నష్టం దావా నోటీసులో పేర్కొన్నది. రాందేవ్ బాబాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్థసింగ్ రావత్కు కూడా ఐఎంఏ ఉత్తరాఖండ్ శాఖ లేఖ రాసింది.
Subscribe to:
Post Comments (Atom)
https://youtu.be/rP569otzjS0?si=3Ff66nfPs8XZcLsD
https://youtu.be/rP569otzjS0?si=3Ff66nfPs8XZcLsD
-
జాగ్రత్త. జాగ్రత్త. జాగ్రత్త. హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే ముందు పది సార్లు ఆలోచించండి. మిత్రులారా, అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆశిస్తూ ఆ...
-
1942: ఆధ్యాత్మికవేత్త గణపతి సచ్చిదానంద స్వామి 1949: మొట్టమొదట వికీపీడియాను అభివృద్ధి చేసిన అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్ వార్డ్...
-
'మిషన్ ఇంపాజిబుల్ 7' చిత్రంతో ప్రభాస్ హాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నాడని ఓ వార్త సోషల్మీడియాను షేక్ చేసింది. అది తన వరకు రావ...
No comments:
Post a Comment